సాగు చేసే రైతులకు మార్కెట్ ఫీజ్ రద్దు | AP Government GO For Vegetable Fees Cancellation | Sakshi
Sakshi News home page

సాగు చేసే రైతులకు మార్కెట్ ఫీజ్ రద్దు

Jul 10 2019 8:28 AM | Updated on Mar 20 2024 5:16 PM

పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్‌ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్‌లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్‌ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement