14 రోజులపాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
Jul 31 2019 8:03 AM | Updated on Mar 20 2024 5:21 PM
14 రోజులపాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.