అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష | AP CM YS Jagan Meeting on Agriculture Mission | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

Oct 14 2019 2:04 PM | Updated on Mar 21 2024 11:35 AM

అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఖరీఫ్‌ స్థాయిలో సాగు లేదని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement