చిత్తూరు జిల్లా కలెక్టర్‌‌తో ఏపీ ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌  | AP CEO Gopal Krishna Dwivedi Review On Repolling | Sakshi
Sakshi News home page

May 17 2019 6:45 PM | Updated on Mar 21 2024 11:09 AM

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రీపోలింగ్‌పై చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ బందోబస్తు, రీపోలింగ్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. రీపోలింగ్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement