జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు | Sakshi
Sakshi News home page

జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు

Published Tue, Dec 12 2017 7:36 PM

ఒక్క కేరళలోనే కాదు.. యావత్‌ దేశంలో సంచలనం సృష్టించిన జిషా హత్యాచార కేసులో కేరళ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు అమీర్‌ ఉల్‌ ఇస్లాంను దోషిగా కోర్టు నిర్ధారించింది. శిక్ష ఇంకా ఖరారు చెయ్యలేదు.