ఈ రోజు ఉదయం శివరాంపురం సమీపంలో కంది రైతులు కలిశారు. ‘అన్నా.. ఇంతకు మునుపు సాగర్ నీళ్లొచ్చేవి.. వరి వేసుకునేవాళ్లం. గత నాలుగేళ్లుగా ఆ నీళ్లు రాకపోవడంతో విధిలేక కంది వేసుకుంటున్నాం. ఒకప్పుడు క్వింటాకు రూ.10 వేలు పలికిన ధర.. ఇప్పుడు రూ.5,450కి పడిపోయింది. పోనీ, ఆ ధరకైనా అమ్ముకుందామంటే.. మార్కెట్ యార్డులో రెండు క్వింటాళ్లకు మించి కొనడంలేదు.
102వ రోజు పాదయాత్ర డైరీ
Published Sun, Mar 4 2018 8:12 AM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement