దేశానికే ‘జగనన్న తోడు’ పథకం దిక్సూచిగా నిలిచింది..! | CM YS Jagan About Jagananna Thodu Scheme In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దేశానికే ‘జగనన్న తోడు’ పథకం దిక్సూచిగా నిలిచింది..!

Jan 30 2024 2:36 PM | Updated on Mar 22 2024 11:26 AM

దేశానికే ‘జగనన్న తోడు’ పథకం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎంతో పుస్‌ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే..మన రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు.మన వద్ద ఉన్న సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement