రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే.. సచివాలయల సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నారు. వివిధ కులాలు, ఉపకులాల గణన పూర్తయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సజావుగా అమలు చేయడానికి వీలుంటుంది.
Feb 16 2024 11:37 AM | Updated on Mar 22 2024 10:46 AM
రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే.. సచివాలయల సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నారు. వివిధ కులాలు, ఉపకులాల గణన పూర్తయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సజావుగా అమలు చేయడానికి వీలుంటుంది.