మంజుల ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్‌ అదిరింది!

మహేశ్‌బాబు సోదరి ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘మనసుకు నచ్చింది’ . సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌, త్రిధా, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను మహేశ్‌బాబు చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top