గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్ ఏ కాస్’ అనే ట్యాగ్ లైన్తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది