విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్నారు. గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్తో అంచనాలను పెంచేసి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ దొరసాని చిత్రం.. ఆనంద్, శివాత్మికలకు మంచి బ్రేక్ ను ఇచ్చిందా? తొలి ప్రయత్నం లొనే విజయం సాధించి.. వీరిద్దరు మంచి నటులుగా గుర్తింపును తెచ్చుకున్నారా? అన్నది చూద్దాం.
‘దొరసాని’ మూవీ రివ్యూ
Published Fri, Jul 12 2019 10:36 PM
Advertisement
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement