ఆళ్లగడ్డలో తారాస్థాయికి వర్గపోరు | AV Subba Reddy Daughter Jaswanti Reddy Slams Bhuma Akhila Priya | Sakshi
Sakshi News home page

Apr 23 2018 11:09 PM | Updated on Mar 21 2024 6:42 PM

తన తండ్రికి ఏం జరిగినా అందుకు మంత్రి అఖిలప్రియే బాధ్యత వహించాలని టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి అన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక‍్కర్‌ తీసివేసి మంత్రి అఖిలప్రియగా పెట్టుకోవాలని ఆమె సూచించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement