పోరాడి ఓడిన సింధు.. రజతంతో సరి | PV Sindhu won bronze in World Badminton Championships 2017 | Sakshi
Sakshi News home page

Aug 28 2017 7:17 AM | Updated on Mar 21 2024 8:58 AM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రజతం కైవసం చేసుకుంది. ఇక్కడ ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో స్వర్ణం కోసం తుదివరకూ పోరాడిన సింధుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్ధి, జపాన్ ప్లేయర్ నోజొమి ఓకుహర చేతిలో 19-21, 22-20, 20-22 తేడాతో సింధు ఓటమి చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement