కీలకమైన మ్యాచ్లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 69-18తో ఘనవిజయం సాధించింది. ఈ విజ యంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. 25 పాయింట్లతో దక్షిణ కొరియా గ్రూప్ ‘ఎ’ టాపర్గా నిలిచింది. ఇంగ్లండ్తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆద్యంతం టీమిండియా ఆధిపత్యం కనిపించింది
Oct 19 2016 6:54 AM | Updated on Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement