జాతీయ గీతానికి అవమానం..క్రికెటర్‌పై ఫైర్‌! | Indian cricketer Parvez Rasool embroiled in national anthem row | Sakshi
Sakshi News home page

Jan 28 2017 11:53 AM | Updated on Mar 21 2024 8:43 PM

సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహానికి గురైన క్రికెటర్ల జాబితాలో భారత ఆటగాడు పర్వేజ్ రసూల్ తాజాగా చేరిపోయాడు. గత రెండు రోజుల క్రితం నగరంలో ఇంగ్లండ్ తో్ జరిగిన తొలి ట్వంటీ 20 సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో రసూల్ చూయింగ్ గమ్ నములుతూ కన్పించడం నెటిజన్ల కోపానికి కారణమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement