శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. 'నేను క్రీజ్ లోకి వచ్చిన క్షణంలో నాకు ధోని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. ముందు ఒత్తిడి లోనుకాకుండా నా సహజసిద్ధమైన ఆటను ఆడమన్నాడు.
Aug 25 2017 4:12 PM | Updated on Mar 21 2024 8:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement