బంద్‌తో ప్రభుత్వాల దిమ్మతిరగాలి | ysrcp district observer Botsa about bundh | Sakshi
Sakshi News home page

Aug 21 2015 6:25 AM | Updated on Mar 21 2024 8:31 PM

రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరగాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం పార్టీ జిల్లా, నగర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement