పులిచింతలలో దీక్ష చేపట్టిన విజయమ్మ | Sakshi
Sakshi News home page

పులిచింతలలో దీక్ష చేపట్టిన విజయమ్మ

Published Wed, Dec 4 2013 12:15 PM

రైతుల నోట్లో మట్టికొడుతూ, రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.