దమ్ముంటే మా సవాల్‌ స్వీకరించండి | ys jagan mohan reddy open challenge to chandrababu in ap assembly | Sakshi
Sakshi News home page

Mar 30 2017 3:05 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వాదించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement