ముగిసిన మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 3rd Day PrajaSankalpaYatra End | Sakshi
Sakshi News home page

Nov 9 2017 7:40 AM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఇవాళ 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన బుధవారం రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement