డాడీ..క్షమించు..! అంటూ తండ్రికి చివరి మెసేజ్‌ | woman dies for Dowry Harassment | Anantapur | Sakshi
Sakshi News home page

Jan 18 2017 6:53 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఒక్కగానొక్క కూతురు. అమ్మాయి సంతోషంగా ఉండడమే మాకు కావాల్సిందని భావించారు. పెళ్లి సమయంలో రూ. కోటి రూపాయల నగదు. కేజీ బంగారం కట్నంగా ఇచ్చారు. అంతటితో ఆగకలేదు. కూతురిపై ఉన్న మకకారంతో రూ. లక్షలు విలువ చేసే 35 సెంట్ల భూమిని కూతురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement