ప్రియుడి ఇంటి ముందే కిరోసిన్‌ పోసుకుని.. | woman commits suicide pourin kerosene | Sakshi
Sakshi News home page

Jul 15 2016 1:22 PM | Updated on Mar 22 2024 10:59 AM

ప్రేమ పేరుతో వంచించి మోసం చేసిన యువకుడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిందో యువతి. తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాల మురళికృష్ణ అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement