'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం' | We support such strikes and want Indian Army to conduct surgical strikes in Balochistan as well: Mazdak Dilshad Baloch | Sakshi
Sakshi News home page

Sep 30 2016 8:12 AM | Updated on Mar 21 2024 9:51 AM

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. ఉగ్రవాదాన్ని ఏరి పారేసేందుకు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై 'నిర్దేశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement