కాణిపాకంలో అపచారం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కాణిపాకంలో జరగాల్సిన వేదఘోషకు వేదపండితులు రాలేదు. పండితులు రానిదే అభిషేకం వద్దని ఉభయదారులు అంటున్నారు. దీంతో దేవుడి దర్శనాలు ఆగిపోయాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sep 20 2015 9:04 AM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement