రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ | unless commission no result says ys jagan | Sakshi
Sakshi News home page

Dec 28 2013 8:32 PM | Updated on Mar 21 2024 8:11 PM

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement