ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ను గద్దె దించినప్పుడు రోజుకో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు శ్వేతప్రతం విడుదల చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లి మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి, పార్టీ అధ్యక్షుడిగా కూడా తప్పుకోవాలని డిమాండ్ చేశారు
Jun 17 2015 10:04 AM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement