ట్రాక్టర్, బస్సు ఢీ.. ముగ్గురికి గాయాలు | Travels bus hits Tractor, three injured | Sakshi
Sakshi News home page

Oct 20 2016 9:18 AM | Updated on Mar 21 2024 8:56 PM

మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement