రెండో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. అలాగే ఉత్తరాఖండ్లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిబిత్, బిజ్నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
Feb 15 2017 7:21 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement