‘కృష్ణా’ ఆశలపై కేంద్రం నీళ్లు! | The fate of Telugu states in Tribunal Judgment | Sakshi
Sakshi News home page

Sep 11 2016 6:58 AM | Updated on Mar 21 2024 10:59 AM

కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ రెండేళ్లుగా చేస్తున్న పోరాటంపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. కృష్ణా జలాలను 4 రాష్ట్రాలకు పునఃకేటాయించాలని ట్రిబ్యునల్, కోర్టుల ముందూ కొట్లాడుతున్నా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌నే రెండ్రోజుల కిందట ట్రిబ్యునల్‌కు సమర్పించి.. దీన్ని తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా తేల్చేసింది. ఎగువ రాష్ట్రాల ఒత్తిడి, రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement