రేపో అంటూ వార్తలొస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 30, 31న మంత్రిత్వ శాఖలు, విభాగాల వారీగా సమీక్షలు, మంత్రుల అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారైపోయాయి. మరోవైపు రాష్ట్రపతి భవన్ సమాచారం మేరకు సెప్టెంబర్ 1న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతి పర్యటన ఖరారైంది
Aug 30 2017 6:51 AM | Updated on Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement