వాలేటివారిపాలెంలో దారుణం | The brutal murder in Prakasam district | Sakshi
Sakshi News home page

Sep 30 2015 4:22 PM | Updated on Mar 21 2024 8:51 PM

వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహేంద్ర, ఆదిలక్ష్మిల రెండో కుమారుడు మను సాగర్(4) ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement