ఎదిరించి పోరాడుతున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ | telangana YSRCP Plenary ends in hyderabad | Sakshi
Sakshi News home page

Jun 22 2017 7:39 PM | Updated on Mar 21 2024 7:52 PM

తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement