ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్‌ఆర్ సీపీ నిరసన | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్‌ఆర్ సీపీ నిరసన

Published Sat, Aug 20 2016 2:34 PM

ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది.

Advertisement
Advertisement