మొదటి రెండూ దొంగ ర్యాంకులే! | telangana police held fake rankers of ed cet | Sakshi
Sakshi News home page

Aug 19 2015 6:27 AM | Updated on Mar 20 2024 1:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్-2015లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎడ్‌సెట్ దరఖాస్తులో తమ ఫొటోలకు బదులు.. ఇతరుల ఫొటోలను అభ్యర్థులు అప్‌లోడ్ చేశారు. పరీక్షకు కూడా అసలు అభ్యర్థులకు బదులు.. వీరే రాశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement