భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం | telangana draft bill burnt in bhogi flames | Sakshi
Sakshi News home page

Jan 13 2014 12:24 PM | Updated on Mar 20 2024 3:39 PM

రాష్ట్ర విభజన సెగను సీమాంధ్రులు భోగి మంటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీపీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించిన భోగి మంటల్లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో టీ.బిల్లును దహనం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement