రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారిన బడ్జెట్ తయారీ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిర్వహణ పద్దు దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగింది.