పీఆర్‌సీ బకాయిలు వచ్చునా.. రాకపోవునా? | Telangana: delay in PRC arrears irks employees | Sakshi
Sakshi News home page

Mar 21 2017 6:57 AM | Updated on Mar 21 2024 6:40 PM

రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారిన బడ్జెట్‌ తయారీ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిర్వహణ పద్దు దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement