సంక్షోభంలో విద్యా రంగం | Telangana Congress demands immediate clearance of tuition fee reimbursement dues | Sakshi
Sakshi News home page

Oct 9 2016 11:17 AM | Updated on Mar 22 2024 11:22 AM

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైఖరివల్ల విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవితో కలసి శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంక్షోభంలోకి పోయిందన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement