'చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది'

Published Tue, Dec 22 2015 6:34 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట తగ్గిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అంటే అధికారులకు అస్సలు భయం లేకుండా పోయిందని, ఆయన కొరడా ఝుళిపించాలని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement