టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం | tdp mlas, mlcs boarding plane land safely in bad weather | Sakshi
Sakshi News home page

Nov 1 2015 12:14 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement