పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేతల దౌర్జన్యం | TDP Leaders assault in Police Station | Sakshi
Sakshi News home page

Aug 16 2016 11:11 AM | Updated on Mar 21 2024 8:47 PM

జిల్లాలోని ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ నేతలు ఆదివారం వెళ్లి అక్కడి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లెకు చెందిన హరికృష్ణారెడ్డి, వెంకట సుబ్బమ్మ, శంకర్‌రెడ్డిపై టీడీపీకి చెందిన బ్రహ్మానందరెడ్డి, మరి కొంత మంది దాడి చేసి శనివారం రాత్రి తీవ్రంగా గాయపరిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement