ఆత్మహత్యయత్నం బాధ్యత టీడీపీ, బీజేపీలదే | tdp and bjp have to take responsibility of suicide attempt, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

Aug 8 2015 8:28 PM | Updated on Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో కోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడానికి టీడీపీ, బీజేపీలే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి ఎన్నికల సభలో నరేంద్రమోదీ, చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement