ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ! | Tamil Nadu's game of thrones: Will Sasikala enter electoral fray? | Sakshi
Sakshi News home page

Dec 9 2016 11:56 AM | Updated on Mar 22 2024 11:31 AM

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు జయ లలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుం టున్నట్లు సమాచారం. దీనికి ముందే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిం చిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement