ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు | Surat, Financer Kishore Bhajiawala, raided, Rs 400cr (appx), cash, bullion,jewellery , property papers found, | Sakshi
Sakshi News home page

Dec 18 2016 8:37 AM | Updated on Mar 21 2024 7:50 PM

డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement