రెండ్రోజుల ముందే పండుగ.. | Southwest Monsoon hits Kerala, North East | Sakshi
Sakshi News home page

May 30 2017 3:18 PM | Updated on Mar 21 2024 8:11 PM

భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. అండమాన్‌ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement