రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం | Rs 3 billion Drugs was been seized | Sakshi
Sakshi News home page

Nov 3 2016 7:28 AM | Updated on Mar 22 2024 11:04 AM

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. అక్టోబర్ 28న రాజస్తాన్‌లోని ఉదయపూర్‌కి చెందిన మరుధార్ డ్రింక్స్ కంపెనీ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు జరిపి, రూ.3 వేల కోట్ల విలువైన మాండ్రాక్స్ అనే నార్కోటిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement