గతంలో జీహెచ్ఎంసీలో పనిచేసి రిటైరైన ఓ మేనేజర్ చేతివాటం చూపించి.. ఏకంగా 50 లక్షల రూపాయల వరకు పక్కదారి పట్టించాడు. కాంట్రాక్టర్లు కట్టే ఈఎండీలను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వాటితో పాటు ఆస్తి పన్ను మొత్తాలను, ఇతర రకాలుగా వచ్చే ఆదాయాలను కూడా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లుగా అధికారులు ఆలస్యంగా గుర్తించారు. గతంలో రాజేంద్రనగర్ సర్కిల్లో మేనేజర్గా పనిచేసి, రిటైరైన తర్వాత కూడా అక్కడే ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పాండురంగం ఈ వ్యవహారం మొత్తం నడిపించారు.
Jan 9 2017 7:36 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement