నా గురించి ఆలోచించరేందిరా? | Rangam Bhavishyavani 2015 secunderabad Mahankali Bonalu | Sakshi
Sakshi News home page

Aug 3 2015 11:24 AM | Updated on Mar 22 2024 10:47 AM

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో భాగంగా కీలకంగా భావించే 'రంగం' కార్యక్రమం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగింది. మాతంగి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.'తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?' అని ప్రశ్నించింది. 'నలుగురికీ అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే.. దోచుకునేటోళ్లు తయారయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటోళ్లను శిక్షించేదీ.. ప్రజలను కాపాడేదీ తానేని ఘంటాపథంగా చెప్పింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement