నవభారతంలో పేదరికానికి తావు లేదు | President Ram Nath Kovind's First Independence Day Speech | Sakshi
Sakshi News home page

నవభారతంలో పేదరికానికి తావు లేదు

Aug 14 2017 7:34 PM | Updated on Mar 22 2024 11:03 AM

నవభారత నిర్మాణానికి ప్రభుత్వాల సంకల్పం ఒక్కటే సరిపోదని, దానికి ప్రజల మద్దతు కూడా ఎంతో అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ప్రజలే అసలైన నవభారత నిర్మాతలని ఉద్ఘాటించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగనిరతి చిరస్మరణీయమని కోవింద్‌ గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement