పోలవరానికి రూ. 1,981 కోట్ల నిధులు | Polavaram project Gets First Fund from NABARD | Sakshi
Sakshi News home page

Dec 26 2016 4:09 PM | Updated on Mar 20 2024 3:11 PM

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తొలి విడత నిధులు మంజూరు చేసింది. నాబార్డు ద్వారా రూ. 1,981 కోట్ల నిధులు అందజేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నిధులకు సంబంధించిన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందేశారు.

Advertisement
 
Advertisement
Advertisement