నేడు రాష్ట్ర రైతులతో ప్రధాని ముఖాముఖి | PM Modi meet with farmers | Sakshi
Sakshi News home page

Sep 26 2016 6:25 AM | Updated on Mar 21 2024 9:01 PM

రాష్ట్ర రైతులతో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నూతన పసుపు వంగడం పీతాంబర్‌ను ఆవిష్కరిస్తారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement